Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల కథ నచ్చిందన్న ఎన్‌టిఆర్‌!

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (19:31 IST)
'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'శ్రీమంతుడు'. మహేష్ బాబు ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాడని దర్శకడు చెప్పాడు. సామాన్యుడి నుంచి శ్రీమంతుడు వరకు అందరికీ కనెక్ట్‌ అయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు చెప్పారు. జులై 18న ఆడియోను ఆగస్టు 7న సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల 27తో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తయింది. 
 
ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇంకోవైపు ఎన్‌టిఆర్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించడానికి సిద్ధమాయ్యడు. ఇటీవలే ఆయన్ను కలిసి కథ వినిపించడం, అది నచ్చడం జరిగిందని తెలిసింది. ఈ కథ విన్న తర్వాత సుకుమార్‌ చిత్రం షూటింగ్‌ కోసం ఎన్‌టిఆర్‌ లండన్‌ వెళ్ళారు. కాగా ఎన్‌టిఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments