Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో అరుణ్ విజయ్.. ప్రభాస్‌తో నటించడం హ్యాపీగా వుంది.. శ్రద్ధా కపూర్

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమూ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రద్ధా కపూర్,

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (13:40 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమూ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వ‌యంగా అరుణ్ విజ‌య్ ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ''ప్ర‌భాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నందుకు ఆనందంగా ఉంది... అలాగే సాహో బృందంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా వుందని ట్వీట్ చేశారు.
 
మరోవైపు ప్రభాస్‌తో కలిసి నటించడం సంతోషంగా వుందని హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెల్లడించింది. బాహుబలి వంటి సినిమాలో నటించిన ప్రభాస్‌తో నటించడం ద్వారా దక్షిణాది భాషలకు తాను పరిచయం కావడం గొప్పగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చింది. 
 
సుదీర్ఘ కాలానికి తర్వాత శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు వచ్చే హీరోయిన్‌గా నిలిచింది. ప్రభాస్‌కు బాహుబలి ద్వారా వచ్చిన పేరుతో తాను పాపులర్ అయ్యే ఛాన్సుండటం, స్క్రిప్ట్ నచ్చడంతోనే ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ సంతకం చేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది

Jagan: ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ-ఎమ్మెల్యేకి తక్కువ: జగన్ ఫైర్ (video)

Ram Gopal Varma -కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : వర్మకు సీఐడీ అధికారుల సమన్లు

గర్ల్స్ లిక్కర్ పార్టీ: రాత్రంతా మద్యం సేవించి తెల్లారేసరికి శవమైంది

వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎల్ఓపీ హోదా మంజూరు చేయలేం.. స్పీకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments