Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషోర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్తచిత్రం... త్వరలో...

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ క

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (13:18 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్,  కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ కథను ముందుగా నానికి వినిపించాడట. కానీ నానికి ఇది అంతగా నచ్చలేదని సమాచారం.
 
అప్పుడు కిషోర్ ఆ చిత్రానికి కాస్త మార్పులు చేసినా కూడా నానికి నచ్చలేదట. దాంతో కిషోర్ తిరుమల ఆ చిత్రాన్ని సాయిధరమ్ తేజ్‌కి వినిపించాడట. సాయిధరమ్‌కు ఈ కథ నచ్చడంతో తను ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాడట. త్వరలోనే సాయిధరమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి రానున్నది. 

సంబంధిత వార్తలు

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments