Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఖిలాడీ"

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:07 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం "ఖిలాడీ". రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ, తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఈ చిత్రం విజయంపై అంత నమ్మకం ఉందని చెప్పారు. 
 
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా వుందన్న అంశంపై మరికొన్ని గంటల్లో తేలనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments