Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఖిలాడీ"

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:07 IST)
టాలీవుడ్ మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం "ఖిలాడీ". రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ, తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఈ చిత్రం విజయంపై అంత నమ్మకం ఉందని చెప్పారు. 
 
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా వుందన్న అంశంపై మరికొన్ని గంటల్లో తేలనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments