కేజీఎఫ్ డైరక్టర్‌తో మహేష్ బాబు.. ఇక ఫ్యాన్సుకు పండగే (video)

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (15:50 IST)
దేశ వ్యాప్తంగా ''కేజీఎఫ్'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాష్ నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేజీఎఫ్ డైరక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు మీకెవ్వరు మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ తరువాత నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఇటు ఫ్యాన్స్‌లోనూ, అటు ఇండస్ట్రీలోనూ కూడా ఉంది. మహేష్ దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబో ఓ వైపు ఉంది. అయితే మహేష్ బాబు మాత్రం వంశీ పైడిపల్లి కంటే ముందే మరో మూవీకి కమిట్ అయ్యాడని అంటున్నారు.
 
ఈ సినిమా పూర్తికావడానికి మరో నాలుగు నెలల పాటు సమయం పట్టేలా వుండటంతో ప్రిన్స్.. కేజీఎఫ్ డైరక్టర్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కేజీఎఫ్ డైరక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నాలుగైదు నెలల్లో మూవీని చేసి సమ్మర్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మహేష్ అనుకుంటున్నారని టాక్. కేజీఎఫ్ డైరక్టర్‌కి తర్వాత వంశీతో మహేష్ బాబు సినిమా వుంటుందని సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments