Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:57 IST)
''కేజీఎఫ్'' తొలి భాగానికి మంచి గుర్తింపు, క్రేజ్ రావడంతో రెండో పార్ట్‌ను మరింక పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. అందుకే కేజీఎఫ్ సీక్వెల్‌లో పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకునే పనిలో వున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. 
 
కన్నడలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పటికీ  ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో కలెక్షన్లతో కుమ్మేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండో భాగం రానుంది. ఇందులో సంజయ్ దత్ నటించనున్నారు. గతంలో సంజయ్ దత్.. నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ప్రస్తుతం 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మళ్లీ దక్షిణాది సినిమాలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments