Webdunia - Bharat's app for daily news and videos

Install App

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

ఐవీఆర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:28 IST)
క్రెడిట్- సోషల్ మీడియా
ఈ మధ్య కీర్తి సురేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆమధ్య మెడలో పసుపు తాడుతో కనిపించింది. కొద్దికాలం తర్వాత ఆ తాడును కనిపించనీయకుండా దాచేసింది. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఓ పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్. లేటెస్ట్ ట్రెండ్ దుస్తులు ధరించి గ్రీన్ జాకెట్ పైన పక్షిబొమ్మ డిజైన్‌తో కనిపించింది.కొలొంబో డైరీస్ అంటూ ట్యాగ్ కూడా చేసింది.
 
ఐతే కీర్తి సురేష్ పెట్టిన పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమ్మా మెడలో పసుపు తాడు ఏం చేసావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే, సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కీర్తి మాత్రం వాటిని లైట్‌గా తీసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments