Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి అభిమానులకు గుడ్ న్యూస్: నెగెటివ్ అనేది పాజిటివ్‌గా మారింది

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:14 IST)
Keerthy Suresh
మహానటి అభిమానులకు గుడ్ న్యూస్. కీర్తి సురేష్ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. తనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. ఈ నెల 11న కీర్తి సురేష్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆమె కోలుకుందని కీర్తి సురేష్ తెలిపింది. "ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింద‌ని, తాను కోలుకోవాల‌ని తనపై మీరంద‌రూ చూపించిన ప్రేమ‌, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రూ సంక్రాంతి పండ‌గను ఆనందంగా జ‌రుపుకున్నార‌ని ఆశిస్తున్నాను" ట్వీట్ చేసింది. అంతేకాదు.. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాతి ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments