Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానికి హీరోయిన్‌గా కీర్తి సురేష్.. అవికా గోర్‌ను వద్దని శైలజను తీసుకున్నారు!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (10:41 IST)
దర్శకుడు త్రినాథరావు నాని హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో నేను.. శైలజ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. బెక్కం వేణుగోపాల్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌‌గా ఎంపిక చేశారని తెలిసింది. గత కొంత కాలంగా హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న ఈ చిత్రబృందం ఆ పాత్రకు కీర్తి అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేశారని తెలిసింది.
 
‘సినిమా చూపిస్తా మావ’ సినిమాకి మాటలు, పాటలు రాసిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకీ రచయితగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం తమిళంలో ధనుష్, విజయ్ వంటి అగ్రహీరోల సరసన నటిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ముందుగా అవికా గోర్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటింపజేయాలని అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ అయితే క్యారెక్టర్ పరంగా బాగుంటుందని సినీ యూనిట్ భావించి ఆమెను సెలెక్ట్ చేసింది. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments