Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (19:12 IST)
chandrabose, james, keeravani
ఆర్.ఆర్.ఆర్. లోని నాటు నాటు పాటతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిన కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు విదేశాల్లో సన్మానం జరిగింది. ఇక హైదరాబాద్ వచ్చాక  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అంతా ఏకమయి చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ పూనుకున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు డి.సురేష్ బాబు పరిశీలిస్తున్నారు. 
 
ఆదివారం 9వ తేదీ  సాయంత్రం 6 గంటలకు  శిల్ప కళావేదిక రంగం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు MM కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ చిత్ర టీం హాజరు కానున్నారు. ఈ వేడుకలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్‌ల అందరిని  సాదరంగా ఆహ్వానిస్తున్నాము అంటూ ప్రకటించారు.  ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మహత్య చేసుకున్న రోబో.. నిజమా? ఎక్కడ?

జగన్ ఓటమికి ఆ ఇద్దరే కారణం.. ముంచేశారు.. షర్మిల ఆర్కేతో భేటీ: కేతిరెడ్డి

కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం.. చంద్రబాబు లేఖ

మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ.. Video వైరల్

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments