కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (19:12 IST)
chandrabose, james, keeravani
ఆర్.ఆర్.ఆర్. లోని నాటు నాటు పాటతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిన కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి లకు విదేశాల్లో సన్మానం జరిగింది. ఇక హైదరాబాద్ వచ్చాక  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సన్మానం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అంతా ఏకమయి చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ పూనుకున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు డి.సురేష్ బాబు పరిశీలిస్తున్నారు. 
 
ఆదివారం 9వ తేదీ  సాయంత్రం 6 గంటలకు  శిల్ప కళావేదిక రంగం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు MM కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ చిత్ర టీం హాజరు కానున్నారు. ఈ వేడుకలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్‌ల అందరిని  సాదరంగా ఆహ్వానిస్తున్నాము అంటూ ప్రకటించారు.  ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments