Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీసీ సీజన్ -14లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (21:52 IST)
"కోన్ బనేగా క్రోర్‌పతి" 14వ సీజన్ క్విజ్ పోటీలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో చాలా మంది పోటీదారులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతూ షోకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్, క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, మేజర్ డి.పి. సింగ్, "వీరనారి" అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిణి మిథాలీ మధుమిత కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో తొలిసారిగా కవితా చావ్లా అనే మహిళ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ నివాసి. ఇంటి పెద్ద అయిన ఆమె ప్లస్ 2 వరకు చదువుకుంది. అయితే ఆ ఘనత సాధించాలనే ప్రయత్నంలో సఫలమైంది. 
 
ఇతరులకు ఆమె ఆదర్శం. ఈ ఎపిసోడ్ పతి సోమ, మంగళవారాల్లో సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది. అయితే, ఈ షో ఇంతటితో ముగిసిపోలేదు. కవిత తదుపరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ఆమె ఏకంగా 7.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments