Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీసీ సీజన్ -14లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (21:52 IST)
"కోన్ బనేగా క్రోర్‌పతి" 14వ సీజన్ క్విజ్ పోటీలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో చాలా మంది పోటీదారులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతూ షోకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్, క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, మేజర్ డి.పి. సింగ్, "వీరనారి" అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిణి మిథాలీ మధుమిత కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో తొలిసారిగా కవితా చావ్లా అనే మహిళ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ నివాసి. ఇంటి పెద్ద అయిన ఆమె ప్లస్ 2 వరకు చదువుకుంది. అయితే ఆ ఘనత సాధించాలనే ప్రయత్నంలో సఫలమైంది. 
 
ఇతరులకు ఆమె ఆదర్శం. ఈ ఎపిసోడ్ పతి సోమ, మంగళవారాల్లో సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది. అయితే, ఈ షో ఇంతటితో ముగిసిపోలేదు. కవిత తదుపరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ఆమె ఏకంగా 7.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments