Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్‌ దంపతులను చంపుతామంటు బెదిరింపులు...

Webdunia
సోమవారం, 25 జులై 2022 (14:50 IST)
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ దంపతులను చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కత్రినా భర్త విక్కీ కౌశల్ ముంబై శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులకు విక్కీ రాసిచ్చిన ఫిర్యాదులో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్టా ఖాతా ద్వారా తమను బెదిరిస్తూ, బెదిరింపు ఇమేజ్‌లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి కత్రికా కైఫ్‌ను వెంబడిస్తున్నట్టు విక్కీ పేర్కొన్నారు. 
 
విక్కీ కౌశల్ ఇచ్చి ఫిర్యాదు మేరకు ముంబై శాంత్రాక్రజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు గత యేడాది డిసెంబరు 9వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ జంట ఇటీవల మల్దీవుల విహారయాత్రకు వెళ్లి స్వదేశానికి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments