Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మృతి చెందిన 'కన్నుల్లో నీ రూపమే' డైరెక్టర్

Webdunia
సోమవారం, 31 మే 2021 (16:44 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నుల్లో నీ రూపమే చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు భిక్షపతి ఇరుసాడ్ల గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ తల్లిదండ్రులు కూడా వున్నారు.
 
భిక్షపతి ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఆయన జీవితం సాఫీగా సాగిపోయేది. కానీ సినీ రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఆ తర్వాత 2018లో ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఐతే సినిమా అనుకున్న విధంగా ఆడలేదు. దీనితో విదేశాలకు సైతం తిరిగి పోలేక ములుగులోని దేవగిరిపట్నంలో జీవనం కొనసాగిస్తున్నారు.
 
అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments