Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత మృతి.. రోడ్డు దాటుతుండగా..?

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:51 IST)
వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత ప్రాణాలు కోల్పోయారు. 2003లో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'కరియా'తో సహా ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (58). ఆయన తన కొడుకు సంతోష్ బాల్‌రాజ్‌ని 2009లో విడుదల చేసిన తన చిత్రం 'కెంప'లో ప్రధాన నటుడిగా పరిచయం చేశాడు.
 
వివరాల్లోకి వెళితే... కన్నడ కరియ, గణప లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ బెంగళూరు జేపీ నగరలో నివాసం వద్ద ఆదివారం ఉదయం వాకింగ్‌ చేసేందుకు వెళ్లారు. బాల్‌రాజ్‌ తన కారును రోడ్డు పక్కన ఆపి దాటబోతున్నారు. 
 
అంతలో ఆయనను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా,  సోమవారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. బాలరాజ్ మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments