Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత మృతి.. రోడ్డు దాటుతుండగా..?

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:51 IST)
వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత ప్రాణాలు కోల్పోయారు. 2003లో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'కరియా'తో సహా ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (58). ఆయన తన కొడుకు సంతోష్ బాల్‌రాజ్‌ని 2009లో విడుదల చేసిన తన చిత్రం 'కెంప'లో ప్రధాన నటుడిగా పరిచయం చేశాడు.
 
వివరాల్లోకి వెళితే... కన్నడ కరియ, గణప లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ బెంగళూరు జేపీ నగరలో నివాసం వద్ద ఆదివారం ఉదయం వాకింగ్‌ చేసేందుకు వెళ్లారు. బాల్‌రాజ్‌ తన కారును రోడ్డు పక్కన ఆపి దాటబోతున్నారు. 
 
అంతలో ఆయనను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా,  సోమవారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. బాలరాజ్ మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments