కుర్రపిల్లపై కన్నేసిన మాస్ మహారాజా

టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో ఒకరు నభా నటేశ్. సుధీర్ బాబు హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతంచేసుకుంది. ఇందులో హీరోయిన్‍‌గా నభా నటేశ్ నటించ

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (10:07 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో ఒకరు నభా నటేశ్. సుధీర్ బాబు హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతంచేసుకుంది. ఇందులో హీరోయిన్‍‌గా నభా నటేశ్ నటించి మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.
 
నిజానికి రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుగో' ఆమె తొలి సినిమా అయినప్పటికీ రిలీజ్ పరంగా 'నన్ను దోచుకుందువటే' తొలి సినిమాగా చెప్పుకోవాలి. కర్ణాటక నుంచి దిగుమతి అయిన నభా ఈ సినిమాలో గ్లామర్‌తో, నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 
ఇపుడు ఈ కన్నడ భామపై మాస్ మహారాజా రవితేజ కన్నేశాడు. ఫలితంగా తన తదుపరి చిత్రంలో ఆమెను బుక్ చేసుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నభా హీరోయిన్‌గా ఖరారు చేయగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. రవితేజతో 'నేలటిక్కెట్టు' చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాకు నిర్మాత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments