Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక సేవకుడిగా నటుడు సుదీప్, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాడు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:08 IST)
ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క సామాజిక సేవలో నిమగ్నమయ్యారు నటుడు సుదీప్. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనా సమయంలో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన విషయం విదితమే. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధికి కోట్ల రూపంలో విరాళాలు ఇచ్చిన విషయం వాస్తవమే.
 
కొందరు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాంటివారిలో మహేష్ బాబు ఉన్నారు. ఇప్పుడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 
 
ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంకోసం పలు సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అందుకోసం ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments