Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓ మూగ గదిగా పేర్కొన్న కంగనా (video)

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (14:27 IST)
సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాను ఒక మూగ గదితో పోల్చారు. నిన్న ఏం రాశామో నేడు అది కనిపించదంటూ వ్యాఖ్యానించారు. తామేమి మాట్లాడామో అర్థంకాని వారికి సరైన వేదిక అంటూ సెటైర్లు వేశారు. అదేసమయంలో ట్విట్టర్ గొప్ప సామాజిక వేదిక అంటూ ప్రశంసలు  కురిపించారు. 
 
కాగా, గతంలో కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె ట్విట్టర్ ఖాతాను గత 2021 మే నెల నుంచి నిషేధం విధించారు. ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ చర్య ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా తన వాణిని వినిపించాల్సి వస్తుంది. ఇదేమంత ప్రభావవంతమైనది కాదని అభిప్రాయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. 
 
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూగబోయిన గది కింద లెక్కగట్టేశారు. ఇన్‌స్టా అంతా ఫోటోల మయమేనని గుర్తుచేశారు. అలాగే, ట్విట్టర్ కూడా ఉత్తమ సోషల్ మీడియా వేదిక కాదంటూ వ్యాఖ్యానించారు. మేధోపరంగా సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేదంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే, ట్విట్టర్ ఇపుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి చేరింది. ట్విట్టర్ పాలసీ తర్వాత నిషేధానికి గురైన ఖాతాలను అనుమతిస్తామంటూ ఆయన ఇటీవల ప్రకటించడంతో కంగనా రనౌత్ ఖాతా తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments