Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తులపై దయ చూపొద్దు : కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:59 IST)
మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల ఏమాత్రం దయ చూపొద్దంటూ అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. 'మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల దయ చూపడం మానేయండి' అని ప్రజలను కోరింది. 
 
ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు అని కూడా ఈ నటి పేర్కొన్నారు, అయితే రిలేషన్‌లో ఉన్నప్పుడు మహిళ గురించే ఎప్పుడూ తీర్పులు చెబుతారని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments