Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన కైకాల అంత్యక్రియలు..

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (12:53 IST)
నటసార్వభౌముడు కైకాల అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నవరస నట సార్వభౌముడి అంతిమ యాత్ర శనివారం ముగిసింది.

ఈ అంతిమయాత్ర ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. 
 
ఈ తుది వీడ్కోలుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కైకాల.. శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments