Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం, కార్తీ కాంబినేషన్‌

కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (20:29 IST)
కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.
 
ఇక మూడవ షెడ్యూల్‌ను నేటి నుంచి చెన్నైలో ఆరంభించనున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. 'ఓకే బంగారం' తరువాత మణిరత్నం చేస్తోన్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆత్రుతో వున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments