Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న "సింహాద్రి"

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:02 IST)
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "సింహాద్రి". జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. 
 
'సింహాద్రి' చిత్రానికి సంబంధించిన 4కె రీమాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్.డి.తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకుడు. అయితే, ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారన్న అంశంపై మూవీ మేకర్స్ నుంచి ఓ క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments