Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న "సింహాద్రి"

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:02 IST)
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "సింహాద్రి". జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. 
 
'సింహాద్రి' చిత్రానికి సంబంధించిన 4కె రీమాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్.డి.తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకుడు. అయితే, ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారన్న అంశంపై మూవీ మేకర్స్ నుంచి ఓ క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments