Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న "సింహాద్రి"

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:02 IST)
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "సింహాద్రి". జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇపుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. 
 
'సింహాద్రి' చిత్రానికి సంబంధించిన 4కె రీమాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్.డి.తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి దర్శకుడు. అయితే, ఈ చిత్రాన్ని ఎపుడు రిలీజ్ చేస్తారన్న అంశంపై మూవీ మేకర్స్ నుంచి ఓ క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments