''భీమ్'' విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన చిరు.. సవాల్ ఎవరికంటే?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:55 IST)
Chiru
లాక్ డౌన్ కారణంగా సినీ ప్రముఖులు ఇంట్లోనే వుంటున్నారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా 'బీ ది రియల్ మెన్' అనే ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. దీనికి నెటిజన్ల నుండి సినీ పరిశ్రమ నుండి మంచి స్పందన వస్తుంది. లాక్‌డౌన్ వలన పని మనుషులు రాకపోవడంతో మహిళలు ఇంటి పనులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 
 
ఈ సమయంలో ఇంటి పనులలో మనం పాలు పంచుకోవాలని సందీప్ ఈ ఛాలెంజ్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ని రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, సుకుమార్, కొరటాల శివ వంటి వారు స్వీకరించగా.. తాజాగా ఎన్టీఆర్ విసిరినా సవాల్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. ఇల్లు శుభ్రం చేసి తన చేత్తో దోసె వేసి తన తల్లి అంజనాదేవికి పెట్టారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు దోశె తినిపించారు. 
 
'భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం' అని చిరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు కేటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను నామినేట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debits: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments