Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ జోడీగా జాన్వీ కపూర్?

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:32 IST)
"ఉప్పెన" చిత్రంతో ఓ గుర్తింపుతో పాటు... మంచి పేరు దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది రామ్ చరణ్‌కు 16వ చిత్రం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కొన్ని పాత్రలకి సంబంధించి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, సాలూరు తదిత ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదేసమయంలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో "దేవర" చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. అయితే, చిత్ర బృందం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
 
ఇదిలావుంటే రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్.శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments