Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం..

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (15:36 IST)
Bhargavi
టాలీవుడ్ బుల్లితెర మీద యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం నెలకొంది. బుల్లితెరపై కాకుండా సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది గాయత్రీ భార్గవి.  గాయత్రీ భార్గవి బాపు గారి మనవరాలు. ప్రస్తుతం పలు షోలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బిజీగా ఉన్నారు గాయత్రీ భార్గవి.  
 
గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.  
 
దీంతో పాటు మరో పోస్ట్ లో ఈ ఏడాదిలో ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. గతంలో ఓసారి భార్గవి మాట్లాడుతూ.. బాపు గారితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికి తెలియదు. నేను కూడా బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు... అంటూ చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments