Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి కోసమే ఉన్నాం.. ఎవరికీ భయపడే స్వభావం కాదు.. జీవిత రాజశేఖర్

ఠాగూర్
సోమవారం, 4 మార్చి 2024 (12:41 IST)
తమ ఇద్దరు పిల్లలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారని, తమ కంటే వాళ్ల ఇద్దరి కెరీర్ ఎంతో ముఖ్యమని, అందుకే గత కొన్ని రోజులుగా తగ్గువగా మాట్లాడుతున్నట్టు సినీ నటి జీవిత రాజశేఖర్ తెలిపారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, తాను, రాజశేఖర్‌లు ఇద్దరూ కొన్ని విషయాల్లో నిర్మొహమాటంగా మాట్లాడుతామని, ఈ కారణంగా తామిద్దరం మేమిద్దరం పలు సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. 
 
"నేను, రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకు అలా నడిచింది. కానీ, ఇపుడు పిల్లలు ఇద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వల్ల మా పిల్లల కెరియర్ దెబ్బతినకూడదు. మా కారణంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను రాజశేఖర్ కలిసి మాట్లాడుకున్నాం"s అని వివరించారు.
 
"నేను, రాజశేఖర్ చాలా కెరియర్ చూశాం. ఇక ఇపుడు పిల్లల వంతు. మేము లేకుండా వాళ్ళు చాలా దూరంగా ప్రయాణించవలసి ఉంటుంది. అందువల్ల వాళ్ల కెరియర్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేు కాస్త తక్కువగా మాట్లాడుతున్నాను. దీనికి కారణం.. మా ఇద్దరు పిల్లల కెరియర్‌ను దృష్టిలో పెట్టుకోవడం వల్లే. అయితే, భయపడటం కాదు.. తమది ఎవరికీ భయపడే స్వభావం కూడా కాదు" అని జీవిత రాజశేఖర్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments