Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప జోరు తగ్గలేదే.. కరోనాలో కలెక్షన్ల వర్షం.. శ్రీదేవి కుమార్తె కితాబు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (18:37 IST)
దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిన కూడా పుష్ప జోరు తగ్గలేదు. బాలీవుడ్‌లో పుష్పకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. హిందీలో విడుద‌లై 20 రోజులు దాటిన‌ప్ప‌టికీ పుష్పకు హిందీలో పోటీ ఇచ్చే సినిమా ఇంత‌వ‌ర‌కు రాలేదు. దీంతో ఈ సినిమా రూ.80 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.  
 
ఈ సినిమా హిందీలో గ‌త‌ శుక్ర‌వారం రూ.1.95 కోట్లు, శ‌నివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబ‌ట్టింది. కరోనా కాలంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ వీకెండ్‌లో మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలైంది. 
jhanvi kapoor
 
దీంతో, థియేటర్లలో ఈ సినిమాను చూడలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఓటీటీలో చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. 'పుష్ప' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments