Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు పట్టుచీర.. పహారియాతో తిరుమలలో పెళ్లి.. జాన్వీ ఏమందంటే?

సెల్వి
గురువారం, 9 మే 2024 (11:58 IST)
బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రెండు ప్రధాన తెలుగు చిత్రాలలో నటిస్తోంది. అయితే ఆమె కెరీర్ టేకాఫ్ అవుతున్న సమయంలో, జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లను ఎదుర్కొంది.
 
శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వారు చాలా సన్నిహితంగా ఉంటారు. జాన్వీ ఎక్కడికి వెళ్లినా అతను ఎల్లప్పుడూ ఆమెతో కనిపిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా పలు ఆలయాల్లో కలిసి పూజలు నిర్వహించడం కూడా చూసేవుంటాం. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
 
తిరుపతి ఆలయంలో బంగారు చీరలో శిఖర్ పహారియాను వివాహం చేసుకోవాలని జాన్వీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా రాసేస్తారా అంటూ ప్రశ్నించింది. దీంతో జాన్వీ కపూర్ రూమర్లకు తెరపడింది. ప్రస్తుతం ఆమె "దేవర పార్ట్ 1" సెట్స్‌పై పని చేస్తోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వం వహించే స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం కూడా ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments