Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser

నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:21 IST)
నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెంచేందుకు కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
టీజర్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్‌కి మంచి బహుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments