Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రావణా బాక్సాఫీసు సింహాసనా’... 'జై లవ కుశ' కలెక్షన్స్ వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:23 IST)
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించగా, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేయడంతో పాటు ‘జై లవ కుశ’ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ప్రశంసించారు. సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైబడి రాబట్టిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments