Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగపతిబాబు ఊర మాసా..? కాకా హోటల్లో ఏం చేశాడంటే?

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుత

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (14:54 IST)
విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
ఒక ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన జగపతి బాబు ఎవరికీ చెప్పకుండా నేరుగా కర్ణాల వీధిలోని శీనయ్య అనే హోటల్‌కు వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేశాడు. శీనయ్య మెస్ నాన్‌వెజ్‌కు పెట్టింది పేరు. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు కూడా జగపతిబాబు ఇక్కడే భోజనం చేసేవారట. అందుకే ఈ టేస్ట్ బాగా నచ్చి జగపతి బాబు ఇక్కడికి వచ్చారు. అంతేకాదు గతంలో తన స్నేహితుడు ఒకరు ఆ హోటల్‌ను చూపిస్తే అక్కడ భోజనం చేశా... చాలా బాగుందని చెప్పి ఇక ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఆ హోటల్‌కే వెళ్ళేవారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments