Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగపతిబాబు ఊర మాసా..? కాకా హోటల్లో ఏం చేశాడంటే?

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుత

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (14:54 IST)
విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
ఒక ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన జగపతి బాబు ఎవరికీ చెప్పకుండా నేరుగా కర్ణాల వీధిలోని శీనయ్య అనే హోటల్‌కు వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేశాడు. శీనయ్య మెస్ నాన్‌వెజ్‌కు పెట్టింది పేరు. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు కూడా జగపతిబాబు ఇక్కడే భోజనం చేసేవారట. అందుకే ఈ టేస్ట్ బాగా నచ్చి జగపతి బాబు ఇక్కడికి వచ్చారు. అంతేకాదు గతంలో తన స్నేహితుడు ఒకరు ఆ హోటల్‌ను చూపిస్తే అక్కడ భోజనం చేశా... చాలా బాగుందని చెప్పి ఇక ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఆ హోటల్‌కే వెళ్ళేవారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments