Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. అమ్మమ్మ ఇకలేరు..

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (12:58 IST)
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రష్మీ గౌతమ్ బామ్మ ప్రాణాలు కోల్పోయారు. రష్మీ కుటుంబంలో ఈమె ముఖ్యమైన వ్యక్తి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా రష్మీ గౌతమ్ తెలియజేసింది. 
 
తన అమ్మమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మమ్మతో తన అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేసింది. మా కుటుంబం అంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. 
 
ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా వుందని పేర్కొంది. ఆమె జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని.. ఓ శాంతి అంటూ పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్‌కు ధైర్యం చెప్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments