Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ సినీ నిర్మాతలను టార్గెట్ చేసిన ఆదాయపన్ను శాఖ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:01 IST)
తమిళ చిత్రంలోని పలువురు బడా నిర్మాతలను ఆదాయపన్ను శాఖ టార్గెట్ చేసింది. ప్రముఖ పైనాన్షియర్ అన్బుచెళిన్, బడా నిర్మాత కలైపులి ఎస్.థాను, డ్రీమ్ వారియర్ పిక్సస్ అధినేతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా తదితలు ఇళ్లు కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తుంది. 
 
ముఖ్యంగా మదురైకి చెందిన ప్రముఖ బడా ఫైనాన్షియర్ అన్బుచెళియన్ సినిమా ఫైనాన్షియర్. గోపురం సినిమాస్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈయన అనేక చిత్రాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ కేసులో ఈరోజు (ఆగస్టు 2) ఉదయం నుంచి మదురై, చెన్నైలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు అన్బుచెళియన్‌కు చెందిన 40కి పైగా చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. 
 
అలాగే, నిర్మాతలు ఎస్.థాను, ఎస్.ఆర్.ప్రభు ఇళ్లపైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. త్యాగరాయనగర్ ప్రకాశం రోడ్డులోని థాను కార్యాలయంపై కూడా దాడి చేశారు. మరికొంత మంది తయారీదారులు కూడా అధికారుల పరిశీలన జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా కోలీవుడ్ నిర్మాతలపై పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments