Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' నిర్మాతలకు షాక్... ఇళ్లపై ఐటీ అధికారుల దాడి... రూ. 50 కోట్లు స్వాధీనం...

బాహుబలి చిత్రం అంటే రికార్డుల మోత గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని ఆమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తలకు కట్టిన పన్నుకు తేడాలు వచ్చాయో ఏమోగానీ ఆదాయపు పన్ను అధికారులు ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (13:08 IST)
బాహుబలి చిత్రం అంటే రికార్డుల మోత గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని ఆమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తలకు కట్టిన పన్నుకు తేడాలు వచ్చాయో ఏమోగానీ ఆదాయపు పన్ను అధికారులు ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఇళ్లపై, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. 
 
శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లతో పాటు విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్ లోని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. వీరి దాడుల్లో ఇప్పటివరకూ రూ. 50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 30 బృందాలు ఏక కాలంలో రంగంలోకి దిగి బెంబేలెత్తిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments