Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు హీరోయిన్‌‌కు పెళ్లి : వరుడు ఎవరంటే...

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (12:10 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన కియారా అద్వానీ పెళ్లి కుమార్తె కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రకు నేడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి రాజస్థాన్‌‌లోని జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్ ప్యాలెస్‌ వేదికైంది. పంజాబీ సంప్రదాయంలో వీరిపెళ్లి అంరంగ వైభంగంగా జరగనుంది. అయితే, వివాహ బంధానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో స్నేహితులు, బంధువులు ఇప్పటికే జైసల్మేర్ చేరుకున్నారు. 
 
తాజాగా కియారా చిన్ననాటి స్నేహితురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మద్దుల తనయ ఈషా అంబానీ ఆదివారం రాత్రి జైసల్మేర్ చేరుకున్నారు. ఈషా - కియారా చిన్ననాటి మిత్రులని సమాచారం. ఈ నేపథ్యంలోనే కియారా - సిద్ధార్థ్ వివాహానికి ఈషా తన భర్త ఆనంద్ పిరమిళ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది.
 
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ ఫంక్షన్‌లు జరగ్గా.. ఫిబ్రవరి 6 (సోమవారం) వీరి వివాహం జరుగనుంది. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

తర్వాతి కథనం
Show comments