Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకదీపం సీరియల్‌కు శుభం కార్డు పడనుందా?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:42 IST)
కార్తీకదీపం.. బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ సీరియల్‌కి శుభం కార్డు పడనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వంటలక్క అత్తింటికి చేరడం కల అని.. కుటుంబంతో కలిసి వంటలక్క అత్తింటికి వచ్చినట్టు చూపించిన అది కలే అనుకున్న ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు డాక్టర్ బాబు.
 
ఈరోజు ఏపిసోడ్ లోకి వెళ్తే.. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆత్మగౌరవం అంటూ ఇల్లు దాటిన వంటలక్క ఈరోజు ఏపిసోడ్ తో మళ్ళీ అత్తింట్లోకి అడుగుపెట్టింది. వంటలక్కను డాక్టర్ బాబే తీసుకోని వచ్చాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వంటలక్కను డాక్టర్ బాబు ఇంటికి తీసుకొచ్చిన అది కేవలం సౌందర్యకు కోడలిగా, పిల్లలకు తల్లిగా మాత్రమే అని డాక్టర్ బాబు ఊహించని షాక్ ఇచ్చాడు.
 
అయితే ఈ డాక్టర్ బాబు ఎప్పుడు మారాడు రోజు జరిగే గొడవలే జరిగినప్పటికీ వంటలక్క విజయవంతంగా అత్తింటికి చేరింది. మరోవైపు డాక్టర్ మోనిత మాత్రం డాక్టర్ బాబు మోసం చేశాడు అంటూ కోపంతో రగిలిపోతూ డాక్టర్ బాబును తన సొంతం ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ కూతలు కూస్తుంది. ఇక ఇక్కడ ఆనంద్ రావు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
 
ప్రేమతోనే దీపను ఇంటికి తీసుకువచ్చావని డాక్టర్ బాబుకు అర్థం అయ్యేలా చెప్పిన ఆనంద్ రావు.. దీప ఇక పేదరికంలో మునిగి తెలకూడదు అని ఆమె కోసం ఓ బిజినెస్ పెట్టిస్తా అంటూ డాక్టర్ బాబును అడుగుతాడు. మరి ఈ విషయానికి డాక్టర్ ఒప్పుకుంటాడో లేదో రేపు చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments