Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు గాయం.. పెయిన్ కిల్లర్స్‌తో షూటింగ్‌కు.. యూనిట్ ప్రశంస..

అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (17:51 IST)
అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కానీ తాను విశ్రాంతి తీసుకుంటే.. సినిమా షూటింగ్ ఆగిపోతుందని భావించిన నయనతార.. పెయిన్ కిల్లర్లను వేసుకుంటూ షూటింగ్‌కు హాజరవుతోంది. 
 
ప్రస్తుతం ''జయం'' మోహన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ సరసన నయనతార వేలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్‌లోనే నయనతార కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మడుకు దెబ్బ తగిలినా లెక్కచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా మందుల్ని మింగి షూటింగ్‌లో పాల్గొంటోంది. నయనకు వృత్తి పట్ల అంకితభావాన్ని యూనిట్ సభ్యులు కొనియాడుతున్నారు. 
 
కాగా... సినిమా ప్రమోషన్లకు నయనతార హాజరు కాదని ఇప్పటికే ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అయితే వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించిన నయనతారను చూసి విమర్శకులు సైతం నోటికి తాళం వేసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments