అల్లు అర్జున్ పుష్పకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (18:11 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022' పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వినోద రంగంలో అల్లు అర్జున్‌ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
 
'ఇండియన్‌ ఆఫ్ ది ఇయర్‌' ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ కావడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా బన్నీ ఈ అవార్డు తీసుకున్నాడు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'మనమంతా భారత చలనచిత్ర రంగానికి బిడ్డలం. ఇది భారతదేశ సినిమా విజయం. కష్ట సమయాల్లో వినోదంతో దేశానికి సేవ చేయగలిగినందుకు గర్విస్తున్నాను. ఈ అవార్డును కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నా' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments