Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పుష్పకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (18:11 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022' పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వినోద రంగంలో అల్లు అర్జున్‌ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
 
'ఇండియన్‌ ఆఫ్ ది ఇయర్‌' ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ కావడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా బన్నీ ఈ అవార్డు తీసుకున్నాడు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'మనమంతా భారత చలనచిత్ర రంగానికి బిడ్డలం. ఇది భారతదేశ సినిమా విజయం. కష్ట సమయాల్లో వినోదంతో దేశానికి సేవ చేయగలిగినందుకు గర్విస్తున్నాను. ఈ అవార్డును కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నా' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments