Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్యం చెబుతా : శరత్ కుమార్

Webdunia
మంగళవారం, 30 మే 2023 (15:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్య విద్యను చెబుతానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ హీరో శరత్ కుమార్ ప్రకటించారు. మదురైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో శరత్ కుమార్ మాట్లాడుతూ, మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందన్నారు. గంజాయి, గుట్కా తదితరాల వాడకం మనిషి పెరుగుదలను వేగంగా నియంత్రిందన్నారు. 
 
2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్‌ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని, దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 69 ఏళ్ల వయసున్న తాను 150 ఏళ్ల వరకు జీవించేందుకు రహస్యాన్ని కనుగొన్నాని, 2026లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments