Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్బులు విక్రయిస్తున్న నటి ఐశ్వర్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (09:02 IST)
సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి ఇపుడు కుటుంబ పోషణ నిమిత్త సబ్బులు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పైగా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అప్పులు, ఇతర సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. తన తన కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పారు. 
 
ఇపుడు తాను, నాలుగు పిల్లులలో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నానని చెప్పారు. తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక మెగా సీరియల్‌లో నటించే అవకాశం కావాలన్నారు. బుల్లితెర నాకు అన్నం పెట్టిందని, సినిమాలు అన్నం పెట్టలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments