సబ్బులు విక్రయిస్తున్న నటి ఐశ్వర్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (09:02 IST)
సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి ఇపుడు కుటుంబ పోషణ నిమిత్త సబ్బులు విక్రయిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. పైగా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అప్పులు, ఇతర సమస్యలు అన్ని తీరిపోయి సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. తన తన కాళ్ళపై నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పారు. 
 
ఇపుడు తాను, నాలుగు పిల్లులలో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నానని చెప్పారు. తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక మెగా సీరియల్‌లో నటించే అవకాశం కావాలన్నారు. బుల్లితెర నాకు అన్నం పెట్టిందని, సినిమాలు అన్నం పెట్టలేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments