నా సినిమాకు ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలనుకోలేదు: సాయిధరమ్ తేజ్

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:59 IST)
తిరుపతిలోని పిజిఆర్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి కూర్చుని సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను వీక్షించారు హీరో సాయిధరమ్ తేజ్. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి వచ్చిన సాయిధరమ్ తేజ్ అభిమానులతో స్వయంగా మాట్లాడారు. అరగంటకు పైగా సినిమా చూశారు సాయిధరమ్ తేజ్. 
 
కరోనా తరువాత తన సినిమా థియేటర్లలో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. యువతకు మెసేజ్ ఇస్తూ వచ్చిన చిత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోందన్నారు సాయిధరమ్ తేజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

TTD: టీటీడీలో ఇప్పటికీ నాకు నెట్‌వర్క్ వుంది- ధైర్యంగా చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments