Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సిస్తాడని వాడేసుకుని సహజీవనం చేశాడు... దర్శకుడిపై మహిళ ఫిర్యాదు

టాలీవుడ్ దర్శకుడిపై ఓ మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినిమాలో ఛాన్సిస్తానని తనను బాగా వాడేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది.

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (11:32 IST)
టాలీవుడ్ దర్శకుడిపై ఓ మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినిమాలో ఛాన్సిస్తానని తనను బాగా వాడేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడి తనకు మోసం చేశాడంటూ పేర్కొంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్‌నగర్‌లో నివసించే ఓ సినీనటి (40) నాలుగేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. గత ఫిబ్రవరిలో దర్శకుడు శ్రీదత్తుతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆమె విడాకుల వ్యవహరం తెలుసుకున్న శ్రీదత్తు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. 
 
ఆమె వద్దనున్న 22 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీదత్తు మరో వివాహం చేసుకున్నాడని తెలియడంతో సదరు నటి.. వెళ్లి నిలదీసింది. 'ఇంతకీ నువ్వెవరు..?' అని అతను అడగడంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీదత్తుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments