Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ క్రికెట్ లీగ్‌: ఎల్బీ స్టేడియంలో టాలీవుడ్ సెలెబ్రిటీతో మ్యాచ్

పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభ

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (11:45 IST)
పోలీస్ క్రికెట్ లీగ్‌లో గెలిచిన జట్టుతో టాలీవుడ్ సినిమా టీమ్ ఆదివారం తలపడనుంది. ఈ సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు వున్నారు. ఈ మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. 
 
తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జరిగిన హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 5.3గంటల నుంచి జరిగే మ్యాచ్‌ని చూసేందుకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు తరలి రావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. 
 
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని చెప్పారు. ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments