Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీటితో బోలెడు ప్రయోజనాలు.. ఒళ్లు నొప్పులున్నట్లు అనిపిస్తే.. వేడినీళ్లు తీసుకోండి..

వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:45 IST)
వేడి నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవెంతో మేలుచేస్తాయి. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది. వేడి నీళ్లూ అధిక ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ బరువుని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి.
 
* జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.
 
* వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం అదుపులోకి వస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments