Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట కేసులో : హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (14:56 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మంచిరేవుల పేకాట కేసులో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌‌ను నార్శింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
 
క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాగా శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ అరెస్టుతో ఈ ఫామ్‌ హౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో గుత్తా సుమనే కింగ్‌పిన్ అనుకుంటే మరో కీలక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య ఫాదర్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments