Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొకేలు కొనే డబ్బులతో ఎవరికైనా పట్టెడన్నం పెట్టండి: మోహన్ బాబు

తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:37 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ 'నవరస నటతిలకం' అనే బిరుదుతో సత్కరించనుంది. 
 
ఈ సత్కారాన్ని స్వీకరించేందుకు విశాఖకు వచ్చిన మోహన్ బాబు.. తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. తనను అభినందించేందుకు విశాఖకు వచ్చే అభిమానులు పూలదండలు, బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బుతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టాలని, అదే తానెంతో సంతోషించే విషయం అవుతుందని అన్నారు. 
 
ఈ 40 సంవత్సరాలూ ఎలా గడిచిపోయాయో తెలియడం లేదన్న మోహన్ బాబు, ఇప్పుడు తనతో పనిచేసిన వారంతా వచ్చి అభినందనలు చెబుతుంటే వాటిని స్వీకరిస్తూ, ఆనందంగా ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా తన గురువు దాసరితో పాటు అభిమానుల అండదండలతోనే ఇంతటివాడిని అయ్యానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments