వెంటిలేటర్‌పైనే శరత్ బాబు.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:08 IST)
తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ప్రస్తుతం సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబును బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు కలిసి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. శరత్ బాబు కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments