Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పైనే శరత్ బాబు.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:08 IST)
తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ప్రస్తుతం సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబును బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు కలిసి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. శరత్ బాబు కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments