Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌పైనే శరత్ బాబు.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:08 IST)
తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ప్రస్తుతం సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబును బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు కలిసి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. శరత్ బాబు కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments