అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తున్న 'శ్రీవల్లి' పాట

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (20:08 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". గత యేడాది డిసెంబరు 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలతో పాటు చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. 
 
అయితే, తాజాగా శ్రీవల్లి పాటను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించారు. ఆ వీడియోను ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. శ్రీవల్లి పాటకు ప్రారంభంలో ఇంగ్లీష్ లిరిక్స్ కూడా జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై, ట్రిండింగ్‌లో ఉంది. 
 
ఇది ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆ వీడియోను చూసి ముగ్ధుడయ్యారు. "హేయ్ సిద్ శ్రీరామ్ బ్రో.. ఈ పాట రికార్డు చేస్తున్నపుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం దా. అయితే, ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది. ఇదిగో" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట తాలూకూ వీడియోను షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments