Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న మెగాస్టార్ కదా అని 'వాడు, వీడు' అంటే సైలెంట్‌గా ఉండాలా?: నాగబాబుపై నెటిజన్ల ఫైర్ (నాగబాబు స్పీచ్ వీడియో)

గుంటూరు వేదికగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు నాగబాబు ఇద్దరిపై మాటలతూటాలు పేల్చాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్ కాగా, మరొకరు వివాదాస్పద దర్శక

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (13:03 IST)
గుంటూరు వేదికగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు నాగబాబు ఇద్దరిపై మాటలతూటాలు పేల్చాడు. ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్ కాగా, మరొకరు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. వీళ్లద్దిరిని వాడు.. వీడు అంటూ సంబోధించాడు. అంతేనా... కుసంస్కారి, అక్కుపక్షి అంటూ ఘాటైన పదజాలాన్ని వాడాడు. 
 
దీనిపై నెటిజన్లతో పాటు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు తమదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాంగోపాల్ వర్మ శ్రుతిమించుతున్నాడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, వర్మకు మద్దతుగానూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. తన అన్న మెగాస్టార్ అని చెప్పి, వాడు వీడు అంటుంటే, సైలెంట్‌గా ఉండటానికి రాంగోపాల్ వర్మ వేరెవరి ఫ్యానో కాదని అంటున్నారు. 
 
తనను విమర్శిస్తే స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెబుతున్నారు. ఇక వర్మకు వ్యతిరేకంగానూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. హిట్లు లేని ఆయన జయాపజయాలపై హితబోధలు చేసేదేంటని అంటున్నారు. ట్వీట్ల వేదికగా సాగుతున్న యుద్ధం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.
 

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments