Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

డీవీ
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:12 IST)
AM Ratnam, jyoti krishna and ohters
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా హరిహరవీరమల్లు. ఈ చిత్రం సజావుగా జరగాలని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారిని చిత్ర టీమ్ నేడు దర్శించుకుంది. నిర్మాత ఎ.ఎం. రత్నం, దర్శకుడు జ్యోతిక్రిష్ణ తదితరులు దర్శించుకున్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడానికి సిద్ధమవుతుందని అన్నారు.
 
ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం విజయవాడలో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మూడొంతుల షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ పూర్తిచేసి అనుకున్నట్లుగా విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు పాత్ర అభిమానుల అంచనాలను మించి 28 మార్చి 2025న థియేటర్‌లలో మరపురాని సినిమా అనుభూతిని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments