Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

ఠాగూర్
ఆదివారం, 27 జులై 2025 (23:25 IST)
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. క్రిష్, జ్యోతికృష్ణలు దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఏఎం రత్నం నిర్మాత. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా పెంచిన టిక్కెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి సాధారణ ధరలకే వీరమల్లు టిక్కెట్లు లభించనున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ యాప్‌లలలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్‌లలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి ఎలాంటి పెంపు లేకుండా సాధారణ టిక్కెట్ ధరలకే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ295కే టిక్కెట్లు లభించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments